సుల్తాన్ కబూస్ మిలిటరీ కాలేజీ ఫీల్డ్ ఎక్సర్సైజ్..!!
- September 03, 2025
మస్కట్: రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ అకాడమీలోని సుల్తాన్ కబూస్ మిలిటరీ కాలేజీ తన ఆఫీసర్ క్యాడెట్ల కోసం "షీల్డ్ 30" అనే ఫీల్డ్ ఎక్సర్సైజ్ను నిర్వహించింది. ఈ ఎక్సర్సైజ్ సుల్తాన్ స్పెషల్ ఫోర్స్ కమాండర్ మేజర్ జనరల్ ముసల్లం మొహమ్మద్ జాబౌబ్ ఆధ్వర్యంలో జరిగింది. ఒమన్ రాయల్ ఆర్మీ కమాండర్ మేజర్ జనరల్ మట్టర్ సలీం అల్ బలూషి, ఇతర సైనిక భద్రతా విభాగాల నుండి అనేక మంది సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ ఎక్సర్సైజ్ దోఫర్ గవర్నరేట్లోని రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ శిక్షణా గ్రౌండ్ లో జరిగింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







