ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- September 10, 2025
రియాద్: ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత తమైపైన ఉందని సౌదీ యువరాజు, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా II స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఖతార్ పై ఇజ్రాయెల్ దాడి ని తీవ్రంగా ఖండించారు. ఇది ఖతార్ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఖతార్కు తమ యధాతథంగా కొనసాగుతుందని సౌదీ అరేబియా, జోర్డాన్ స్పష్టం చేశాయి. ఖతార్ తన ప్రజల భద్రతను కాపాడుకోవడానికి, తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దోహా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఇద్దరు నాయకులు తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







