ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- September 10, 2025
రియాద్: ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత తమైపైన ఉందని సౌదీ యువరాజు, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా II స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఖతార్ పై ఇజ్రాయెల్ దాడి ని తీవ్రంగా ఖండించారు. ఇది ఖతార్ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఖతార్కు తమ యధాతథంగా కొనసాగుతుందని సౌదీ అరేబియా, జోర్డాన్ స్పష్టం చేశాయి. ఖతార్ తన ప్రజల భద్రతను కాపాడుకోవడానికి, తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దోహా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఇద్దరు నాయకులు తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









