ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- September 10, 2025
రియాద్: ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత తమైపైన ఉందని సౌదీ యువరాజు, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్, జోర్డాన్ రాజు అబ్దుల్లా II స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఫోన్ కాల్ లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఖతార్ పై ఇజ్రాయెల్ దాడి ని తీవ్రంగా ఖండించారు. ఇది ఖతార్ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఖతార్కు తమ యధాతథంగా కొనసాగుతుందని సౌదీ అరేబియా, జోర్డాన్ స్పష్టం చేశాయి. ఖతార్ తన ప్రజల భద్రతను కాపాడుకోవడానికి, తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దోహా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఇద్దరు నాయకులు తేల్చిచెప్పారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









