ప్రైవేట్ పాఠశాలలకు BD100,000 వరకు జరిమానాలు..!!
- October 17, 2025
మనామా: బహ్రెయిన్ లో నిబంధనలు పాటించని ప్రైవేట్ స్కూల్స్ పై బహ్రెయిన్ లోని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఏదైనా పాఠ్య ప్రణాళిక మార్పుకు ముందస్తు అనుమతి అవసరమని, అలా కాకుండా ప్రైవేట్ స్కూల్స్ ప్రణాళికల్లో మార్పులు చస్తే.. సదరు స్కూల్ లోని సిబ్బందిని తొలగించడంతోపాటు 1 లక్ష బహ్రెయిన్ దిర్హమ్స్ వరకు జరిమానాలు విధించనున్నది. విద్యా మంత్రిత్వ శాఖకు ప్రత్యక్ష అనుమతి అధికారాలను ఇచ్చే ఈ ముసాయిదా చట్టం బిల్లు పార్లమెంటులో పెండింగ్ ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







