పసిడి ధర నాలుగు నెలల కనిష్టస్థాయికి తగ్గింది
- July 19, 2015
ప్రపంచ మార్కెట్లో ధరలు క్షీణించిన ప్రభావంతో గతవారం దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర నాలుగు నెలల కనిష్టస్థాయికి తగ్గింది. ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛతగల 10 గ్రాముల పసిడి ధర రూ. 26,000 లోపునకు దిగొచ్చింది. అంతక్రితంవారంతో పోలిస్తే రూ. 250 క్షీణించి రూ. 25,920 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛతగల పుత్తడి ధర అంతేమొత్తం తగ్గుదలతో రూ. 25,770 వద్ద ముగిసింది. న్యూయార్క్ ఎక్స్చేంజ్లో ఔన్సు పసిడి ధర దాదాపు 15 డాలర్లు కోల్పోయి.. 1,132 డాలర్ల వద్ద క్లోజయ్యింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









