పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!
- December 29, 2025
పళ్ల ఆరోగ్యం బాగుంటే మొత్తం శరీర ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజువారీ ఆహారంలో సరైన పోషకాలు ఉండటం ఎంతో అవసరం.
పాలు, పెరుగు వంటి పాడి ఉత్పత్తులు దంతాలకు అవసరమైన క్యాల్షియం, ఫాస్ఫరస్ను సమృద్ధిగా అందిస్తాయి. ఇవి పళ్ల బలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు విటమిన్ A, విటమిన్ C, ఫోలేట్ను అందించి దంతాల చుట్టూ ఉండే మసూళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఆపిల్, క్యారెట్, నారింజ, మామిడి, ఉసిరికాయ వంటి పండ్లు, చేపలు, గుడ్లు తీసుకోవడం వల్ల పళ్లకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి.
పంటి ఆరోగ్యం కాపాడుకోవాలంటే అధికంగా తీపి పదార్థాలు, చిప్స్, ఎక్కువ మసాలా కలిగిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. ఇవి పళ్లను పాడుచేసే బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







