పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!
- December 29, 2025
పళ్ల ఆరోగ్యం బాగుంటే మొత్తం శరీర ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. దంతాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజువారీ ఆహారంలో సరైన పోషకాలు ఉండటం ఎంతో అవసరం.
పాలు, పెరుగు వంటి పాడి ఉత్పత్తులు దంతాలకు అవసరమైన క్యాల్షియం, ఫాస్ఫరస్ను సమృద్ధిగా అందిస్తాయి. ఇవి పళ్ల బలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు విటమిన్ A, విటమిన్ C, ఫోలేట్ను అందించి దంతాల చుట్టూ ఉండే మసూళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఆపిల్, క్యారెట్, నారింజ, మామిడి, ఉసిరికాయ వంటి పండ్లు, చేపలు, గుడ్లు తీసుకోవడం వల్ల పళ్లకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందుతాయి.
పంటి ఆరోగ్యం కాపాడుకోవాలంటే అధికంగా తీపి పదార్థాలు, చిప్స్, ఎక్కువ మసాలా కలిగిన ఆహారాన్ని తగ్గించడం మంచిది. ఇవి పళ్లను పాడుచేసే బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









