ఒమన్ లో కన్జుమర్ రక్షణకు క్వాలిటీ మార్క్ తప్పనిసరి..!!
- January 05, 2026
మస్కట్: ఒమన్ లో వినియోగదారుల రక్షణకు క్వాలిటీ మార్క్ ను తప్పనిసరి చేశారు. ఈ మేరకు వాణిజ్యం, పరిశ్రమ మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ (MoCIIP) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఒమన్ లోని తయారీదారులు, దిగుమతిదారులు మరియు రిటైల్ మరియు పంపిణీ సంస్థలు స్థానిక మార్కెట్లో విక్రయించే ఉత్పత్తులపై ఒమానీ క్వాలిటీ మార్క్ను ఉపయోగించడానికి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. వీటిని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ మెట్రాలజీ జారీ చేస్తుందని తెలిపింది. లైసెన్స్ ను పొందడానికి లేదా పునరుద్ధరణకు కంపెనీలు హజ్మ్ ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తులను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!
- విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ వీసా.. కువైట్ కీలక నిర్ణయం
- సింగపూర్లో భారత హై కమిషనర్తో సీఎం చంద్రబాబు భేటీ
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందం.. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
- హెలికాప్టర్ ప్రమాదంలో ప్రముఖ సింగర్ అలివర్ ట్రీ గాస్పి దుర్మరణం









