పెసర పప్పు కిచిడి
- July 31, 2016
కావలసినవి :
బియ్యం : 3 కప్పులు , పెసర పప్పు : 1 కప్పు , పచ్చిమిర్చి : 4 , అల్లం వెల్లుల్లి : 2 టీ స్పూన్ , పసుపు : అర టీ స్పూన్ , లవంగాలు : 4 , దాల్చిన చెక్క : 1 , యాలకులు : 4 , షాజీర : అర టీ స్పూన్ , పలావు అకులు : 1 , నెయ్యి : 2 టీ స్పూన్లు , ఉప్పు తగినంత , కొత్తిమీర తురుము కొద్దిగ
తయారుచేసే విధానం :
బాణిలొ నెయ్యివేసి, షాజీర, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వీసి వేయించాలి. తరువాత, అల్లంవెల్లుల్లి వేసి ఓ నిమిషం వేగాక, పచ్చిమిర్చి ముక్కలు, పలావు ఆకులు, పసుపు వేయాలి. తరువాత నానబెట్టిన బియ్యం, పసుపు వేసి ఓ అయిదు నిమిషాలు వేయించాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. తరువాత మంట తగ్గించి నీళ్లన్ని ఇగిరిపొయె వరకు సుమారు 15 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లి దించాలి.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







