అబుదాబి క్రైసిస్ టీమ్ అత్యవసర సమావేశం..!!
- March 02, 2026
యూఏఈః అబుదాబి క్రైసిస్ టీమ్ అత్యవసర ఆన్లైన్ సమావేశాన్ని నిర్వహించింది. ముఖ్యమైన రంగాల సంసిద్ధతలను సమీక్షించారు. అబుదాబి అత్యవసర నిర్వహణ వ్యవస్థ ముఖ్యంగా ఎనర్జీ, ఆరోగ్యం, రవాణా, ఆహార భద్రత మరియు కమ్యూనికేషన్ రంగాలలో అవసరమైన సేవల నిరంతరాయ కొనసాగింపును నిర్ధారించడానికి కార్యాచరణ ప్రణాళికలపై చర్చించారు. అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మరియు బృంద అధిపతి మేజర్ జనరల్ అహ్మద్ సైఫ్ బిన్ జైతూన్ అల్ ముహైరి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు హెచ్చరిక మరియు లాజిస్టికల్ సపోర్టు వ్యవస్థల ప్రభావాన్ని సమీక్షించారు. అబుదాబిలో పరిస్థితులు అదుపులోనే ఉందని మరియు ప్రాణ, ఆస్తులను కాపాడటానికి అన్ని సంస్థలు పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాయని అబుదాబి పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!
- ఇరాన్ దాడుల పై అరబ్ లీగ్ సీరియస్..!!
- యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..!!
- యూఏఈ పై 165 మిస్సైల్స్, 541 డ్రోన్లతో ఇరాన్ దాడి.. ముగ్గురు మృతి..!!









