యూఏఈలో మార్చి 3 వరకు స్టాక్ మార్కెట్లు మూసివేత..!!
- March 02, 2026
యూఏఈః మిడిలీస్టులో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా యూఏఈ స్టాక్ మార్కెట్లు, అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ మరియు దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ లను మార్చి 3వరకు మూసివేయనున్నారు.ఈ మేరకు యూఏఈ క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) తెలిపింది. ఈ ప్రాంతంలో నెలకొన్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. పరిస్థితులను గమనిస్తున్నామని, మార్కెట్ల పునర్ ప్రారంభ తేదీని తర్వాత ప్రకటిస్తామని అథారిటీ పేర్కొన్నది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









