యూఏఈలో మార్చి 3 వరకు స్టాక్ మార్కెట్లు మూసివేత..!!
- March 02, 2026
యూఏఈః మిడిలీస్టులో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా యూఏఈ స్టాక్ మార్కెట్లు, అబుదాబి సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ మరియు దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్ లను మార్చి 3వరకు మూసివేయనున్నారు.ఈ మేరకు యూఏఈ క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) తెలిపింది. ఈ ప్రాంతంలో నెలకొన్న పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. పరిస్థితులను గమనిస్తున్నామని, మార్కెట్ల పునర్ ప్రారంభ తేదీని తర్వాత ప్రకటిస్తామని అథారిటీ పేర్కొన్నది.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







