యూఏఈ సామర్థ్యం చాటింది..NCEMA ఛైర్మన్
- March 02, 2026
అబుదాబిః యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ అత్యవసర పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటుందని సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ అథారిటీ (NCEMA) ఛైర్మన్ అలీ సయీద్ అల్ నెయాది స్పష్టం చేశారు. ఇరాన్ దాడులను ఆయన తీవ్రంగా ఖండిచారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న అన్ని ఫీల్డ్ బృందాలకు గుర్తింపు లభిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పౌరులు మరియు నివాసితులు చూపుతున్న ధైర్యాన్ని ప్రశసించారు. అధికారులు తాజా పరిణామాలను నిశితంగా మరియు 24 గంటలూ పర్యవేక్షిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. అధికారిక మార్గదర్శకాలను కొనసాగించాలని, సమాచారం కోసం ఆమోదించబడిన వనరులపై మాత్రమే ఆధారపడాలని మరియు ధృవీకరించని కంటెంట్ను షేర్ చేయొద్దని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్: క్షిపణి అవశేషాలు పడటంతో ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
- ఖమేనీ మృతికి వ్యతిరేకంగా హైదరాబాద్లో నిరసనలు
- నకిలీ కాల్స్ పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన
- రేపే చంద్రగ్రహణం..ఆలయాలు మూసివేత
- నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి
- నేడు వికారాబాద్లో కాంగ్రెస్ శిబిరంలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- యూఏఈ అధ్యక్షుడికి ఫోన్ చేసిన ట్రంప్..!!
- టెహ్రాన్లోని రాయబార కార్యాలయాన్ని మూసివేసిన యూఏఈ..!!
- అతిథుల హోటల్ స్టే పొడిగింపు..అబుదాబి చెల్లింపు..!!









