బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- March 02, 2026
మనామా: బహ్రెయిన్లోని అన్ని కోర్టు సెషన్లను మార్చి 5 వరకు నిలిపివేస్తున్నట్లు జస్టిస్ మరియు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం నెలకొన్న భద్రతా పరిణామాల నేపథ్యంలో ఉద్యోగులు మరియు న్యాయవాదుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
కోర్టు సేషన్ల రీఓపెన్ గురించిన నిర్ణయం పరిస్థితులను బట్టి ఉంటుందని వెల్లడించింది. రిఫాలోని సివిల్, క్రిమినల్ మరియు షరియా కోర్టు సెషన్లతో సహా అన్ని రకాల కేసులకు ఈ సస్పెండ్ ఉత్తర్వులు వర్తిస్తాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!
- ఒమన్ పై అల్పపీడన ద్రోణి ప్రభావం..!!
- వెస్ట్ దోహా స్టేషన్ పై డ్రోన్ దాడి..నో ఇజ్యూరీస్..!!
- బహ్రెయిన్ లో మార్చి 5 వరకు కోర్టు సెషన్స్ సస్పెండ్..!!
- డ్రోన్ల వినియోగం పై ఖతార్ నిషేధం..!!
- నేషనల్ పెట్రోలియం కంపెనీపై ఇరాన్ దాడి..!!
- అబుదాబిలో డ్రోన్ శకలాలు...తప్పిన ప్రమాదం









