పాస్పోర్ట్ శాఖ సిబ్బంది మోసం , లంచగొండితనం ఆరోపణలలో 21 మంది జైలుకు

- August 05, 2016 , by Maagulf
పాస్పోర్ట్ శాఖ సిబ్బంది మోసం , లంచగొండితనం ఆరోపణలలో 21 మంది జైలుకు

మదినః​: మాడినహ్ లో ఉన్న  ఒక కోర్టు 21 మందికి   జైలుశిక్ష బుధవారం విధించింది.  మోసం మరియు లంచం పుచ్చుకొన్న ఆరోపణలో వీరిని నిందితులుగా ఉన్నారు. వీరిలో అత్యధికులు  పాస్పోర్ట్ శాఖ మరియు నివాసితులు అనేకమంది ఉద్యోగుల ఉన్నారు.

18 మంది  నివాసితులకు  ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు అయితే పాస్పోర్ట్ విభాగంలోని ముగ్గురు ఉద్యోగులకు  ఒకొక్కరకి రెండు సంవత్సరాల జైలుశిక్షను గురయ్యారు. 19 మంది  పాస్పోర్ట్ శాఖ ఉద్యోగులపై  సరైన రుజువులు  లేని కారణంగా  నిర్దోషులుగా విడిచిపెట్టారు. తనకే తెలియని ఒక  నివాసితుడు తనపై ఆధారపడిన వ్యక్తిగా ఉద్యోగిగా నమోదు కబడటం చూసి సంబంధిత యజమాని ఆశ్చర్యపడ్డాడు. ఈ విషయం కొన్ని నెలల క్రితం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో అధికారులు అవినీతి చర్యల ద్వారా ఇటువంటివి జరుగుతున్నట్లు గమనించి ఆయా ఉద్యోగులపై  నిఘా పెట్టి పట్టుకొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com