రెండు కొత్త రైళ్లను ప్రారంభించిన సురేశ్ ప్రభు..
- August 07, 2016
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు సోమవారం రెండు కొత్త రైళ్లను ప్రారంభించారు. గుల్బర్గా- హైదరాబాద్ ఇంటర్ సిటీ డైలీ ఎక్స్ ప్రెస్ తోపాటు కాజీపేట్ - ముంబాయి వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లును ఆయన వీడియో లింక్ ద్వారా ప్రారంభించారు.అలాగే స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫాంపై నిర్మించిన ఏసీ రిటైరింగ్ రూం, డార్మిటరీతోపాటు హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో వందశాతం ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు, మహేందర్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తోపాటు రైల్వే జీఎం రవీందర్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా









