గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానున్న పుష్కరాలు
- August 10, 2016
కృష్ణా పుష్కరాలు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి నదుల సంగమం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుష్కరాలను ప్రారంభిస్తారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మూడురోజులుగా హైదరాబాద్లో మకాం వేసిన మంత్రి పలువురు ప్రముఖులకు పుష్కరాల ఆహ్వాన పత్రాలు అందజేశారు. రేపటి పుష్కరాల ప్రారంభోత్సవానికి రానున్న ముఖ్యమంత్రికి వెయ్యి మంది కళాకారులతో ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 170 ఘాట్లలో 43 ఘాట్ల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









