'కృష్ణా యాప్‌'ను ఆవిష్కరించిన నారా లోకేష్

- August 10, 2016 , by Maagulf
'కృష్ణా యాప్‌'ను ఆవిష్కరించిన నారా లోకేష్

కృష్ణా పుష్కరాల సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌ తరపున 'కృష్ణా యాప్‌'ను టీడీపీ నేత నారా లోకేష్‌ ఆవిష్కరించారు. ఏ బాధ్యత అప్పగించినా పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని లోకేష్ అన్నారు. నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో కొత్త, పాత నేతలతో సమతుల్యత పాటిస్తామని లోకేష్ తెలిపారు. ప్రత్యేక హోదాపై తల్లి, పిల్ల కాంగ్రెస్‌ ప్రజలను మభ్యపెడుతున్నాయని లోకేష్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ నిరంతరం పోరాటం చేస్తుందని.. కేంద్రంతో రాజీపడాల్సిన అవసరం లేదని టీడీపీ నేత నారా లోకేష్‌ స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com