మొదలైన 'నేను లోకల్'
- August 10, 2016
వరుస విజయాలతో జోరుమీదున్న కథానాయకుడు నాని. ఈ ఏడాది 'కృష్ణగాడి వీర ప్రేమగాథ', 'జెంటిల్మన్' చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి 'నేను లోకల్' అనే పేరును ఖరారు చేశారు. నాని సరసన కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది. బుధవారం నిర్మాత దిల్రాజు కార్యాలయంలో చిత్రీకరణ ప్రారంభించారు. కార్యక్రమంలో నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డి, దర్శకుడుహరీశ్ శంకర్, నాని, కీర్తీ సురేశ్, నవీన్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
_1470865009.jpg)


తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









