గుండెపోటుతో హఠాన్మరణం పొందిన అబ్దుల్ కలాం
- July 27, 2015
ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఎ పి జె అబ్దుల్ కలాం గారు నేడు షిల్లాంగ్ లో గుండెపోటుతో మరణించారు. నేటి యువతకు ఎంతో స్పూర్తిదాయకంగా నిలిచిన ఒక మహామనిషి. చివరి క్షణం వరకూ కూడా ఆయన తన సందేశాన్ని యువతకు అందించారు. ఐఐఎం లో సందేశం ఇస్తూ మరణాన్ని పొందిన అపర మేధావి. వారి మృతికి మాగుల్ఫ్.కామ్ వారి ప్రగాఢ సంతాపం.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









