ఆఫ్ఘనిస్థాన్లో వైమానిక దాడులు, 25 మంది ఉగ్రవాదులు మృతి
- August 14, 2016
ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వ దళాలు ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపాయి. తాలిబాన్ అధిపత్య ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో 25 మంది మృతి చెందారు. తాలిబాన్ కమాండర్ ముల్లా రహ్మతుల్లా కూడా ఈ దాడుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది.
హెల్మాండ్ ప్రాంతంలో కొంత కాలంగా ప్రభుత్వ సైన్యం, తాలిబాన్ మధ్య పోరాటం జరుగుతోంది. కాందహార్ , జాబుల్, ఉర్గన్ ప్రాంతాలపై పట్టుసాధించేందుకు తాలిబాన్ ప్రయత్నిస్తుండగా ప్రభుత్వ సైన్యం తిప్పికొడుతోంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









