హోరాహోరీ పోరులో ప్రత్యర్థిదే పైచేయి అయింది

- August 19, 2016 , by Maagulf
హోరాహోరీ పోరులో ప్రత్యర్థిదే పైచేయి అయింది

ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతం సొంతమైంది. ఉత్కంఠగా సాగిన పోరులో స్పెయిన్ చిన్నది మారిన్ చేతితో సింధు పరాజయం పాలైంది. అయినా అద్బుత పోరాట పటిమతో కోట్లాది మంది భారతీయుల హృదయాలు గెలుచుకుంది. తొలి సెట్‌ను 19-21ను కోల్పోయిన మారిన్ రెండో సెట్‌లో పుంజుకుని 21-12తో గెలుచుకున్న మారిన్ అదే ఊపులో మూడో సెట్‌ను 21-15తో సొంతం చేసుకుని స్వర్ణం పతకం గెలుచుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com