హోరాహోరీ పోరులో ప్రత్యర్థిదే పైచేయి అయింది
- August 19, 2016
ఒలింపిక్స్లో భారత్కు రజతం సొంతమైంది. ఉత్కంఠగా సాగిన పోరులో స్పెయిన్ చిన్నది మారిన్ చేతితో సింధు పరాజయం పాలైంది. అయినా అద్బుత పోరాట పటిమతో కోట్లాది మంది భారతీయుల హృదయాలు గెలుచుకుంది. తొలి సెట్ను 19-21ను కోల్పోయిన మారిన్ రెండో సెట్లో పుంజుకుని 21-12తో గెలుచుకున్న మారిన్ అదే ఊపులో మూడో సెట్ను 21-15తో సొంతం చేసుకుని స్వర్ణం పతకం గెలుచుకుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









