బహ్రెయిన్-భారత్ సంబంధాల సమీక్ష

- July 29, 2015 , by Maagulf
బహ్రెయిన్-భారత్ సంబంధాల సమీక్ష

భారత్  యొక్క నూతన బహ్రెయిన్  రాయబారి - శ్రీ అలోక్ కుమార్ సిన్హాని, సాంఘీకాభివృద్ధి శాఖా మంత్రి  శ్రీ ఫెకా సైయద్ అల్-సలేహ్ నేడు ఆహ్వానించి, ఇక్కడ వృద్ధులకు, చిన్నారులకు, ప్రత్యేక అవసరాలు గల ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలను గురించి వివరించారు. బహ్రైన్, భారత్ లను కలిపిఉంచే ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తూ, సాంఘిక సేవ మరియు పునరావాస రంగాలలో రెండు దేశాల  పరస్పర సహకారాన్ని, పైపుణ్యాల మార్పిడి యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఈ సమావేశంలో ప్రజా మరియు అంతర్జాతీయ సంబంధాల డైరక్టర్ ఫాతిమా మహ్మూద్ మరియు మీడియా మరియు ప్రజా సంబంధాల శాఖ అధ్యక్షులు రాండా ఫరూక్ పాల్గొన్నారు.


--యం.వాడుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com