హిమాచల్ప్రదేశ్లో 20 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది..
- August 27, 2016
హిమాచల్ప్రదేశ్లో శనివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. 20 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. ఉదయం 6.44 గంటల ప్రాంతంలో 4.6 తీవ్రవతో భూమి కంపించగా..7.05 గంటల సమయంలో మరోసారి ప్రకంపనలు సంభవించినట్లు భూవిజ్ఞాన అధికారులు తెలిపారు. కుల్లు ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ప్రకంపనలతో స్థానికులు ఆందోళనలకు గురయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







