మెరుున్ 'డ్రా'కు అర్హత సాధించిన సాకేత్...
- August 27, 2016
పట్టుదలతో పోరాడిన తెలుగు టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని అనుకున్నది సాధించాడు. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో మెరుున్ 'డ్రా'కు అర్హత పొందాడు. టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్లో సాకేత్ పురుషుల సింగిల్స్ విభాగం మెరుున్ 'డ్రా'కు అర్హత సాధించాడు.
వైజాగ్కు చెందిన 28 ఏళ్ల సాకేత్... భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వాలిఫరుుంగ్ మూడో రౌండ్ మ్యాచ్లో 6-3, 6-0తో పెద్జా క్రిస్టిన్ (సెర్బియా)పై గెలుపొందాడు. భారత నంబర్వన్ ప్లేయర్గా ఉన్న సాకేత్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్ క్వాలిఫరుుంగ్ టోర్నమెంట్లలో ఆడినప్పటికీ మెరుున్ 'డ్రా'కు అర్హత పొందలేకపోయాడు.
సోమవారం మొదలయ్యే యూఎస్ ఓపెన్ ప్రధాన టోర్నీ మెరుున్ 'డ్రా' తొలి రౌండ్ మ్యాచ్లో ప్రపంచ 48వ ర్యాంకర్ జిరీ వెసెలీ (చెక్ రిపబ్లిక్)తో సాకేత్ ఆడతాడు.
యూకీ బాంబ్రీ, సోమ్దేవ్ దేవ్వర్మన్ తర్వాత ఇటీవల కాలంలో గ్రాండ్స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో పోటీపడనున్
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







