దసరాకి రానున్న 'ఈడు గోల్డ్ ఎహే'
- September 04, 2016
వీరు పొట్ల దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే'. కామెడీ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సునీల్ బంగార్రాజు పాత్రను పోషిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సుష్మా రాజ్, రిచా పనైలు సునీల్ సరసన కథానాయికలుగా నటిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గత నెలలో విడుదలైన ఈ చిత్ర టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని చిత్ర బృందం పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









