పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
- September 12, 2016
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, కూకట్పల్లి, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, నాచారం, ఖైరాతాబాద్, సోమాజీగూడ, మలక్పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, హయత్నగర్, పెద్ద అంబర్పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. ఆయా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు రహదారులపై గుంతల్లో నీరు నిలిచి వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలు పడ్డారు.
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







