మధ్యాహ్న విరామ చట్టాన్ని అతిక్రమించిన 30 యు. ఏ. ఈ. కంపెనీలు
- August 10, 2015
మధ్యాహ్న విరామ చట్టాన్ని అతిక్రమించిన 30 యు. ఏ. ఈ. కంపెనీలు అతిక్రమించినట్టు ఆ దేశ కార్మికశాఖ వారు ఆదివారం ప్రకటించారు. ఈ చట్టం ప్రకారం, జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకూ మధ్యాహ్నం 12.30 నుండి 3 గంటలవరకు శ్రామికులతో పనిచేయించకూడదన్న సంగతి విదితమే. అంతేకాకూడా, యాజమాన్యం పనిగంటలు 8 కంటే ఎక్కువ ఉండకుండా, అదనపు పనిగంటలకు ఓవర్ టైమ్ చెల్లించేలా, నిషేధిత వ్యవధిలో పనిచేయడం అత్యవసరమైతే, శ్రామికులకు చల్లని నీరు, రక్షక పరికరాలు, ఉప్పు, నిమ్మ మరియు ఫ్రెష్ సలడ్లు అందుబాటులో ఉంచాలని కూడా ఈ చట్టం తెలియజేస్తోంది. ఈ సంవత్సరం సదరు శాఖ ఇనస్పెక్టర్లు 27,000 పైగా ఫీల్డ్ పర్యవేక్షణలను చేపట్టారు. గతంతో పోలిస్తే ఈ విధమైన అతిక్రమణలు కాస్త తగ్గుముఖం పట్టినట్టు వారు తెలిపారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









