సన్నిలియోన్ 'రాత్రి' తెలుగులో రానుంది
- October 06, 2016
శృంగార తార సన్నిలియోన్ కి రాంత్రంతే చాలా ఇష్టమట. అందుకే తెలుగు ప్రేక్షకులని సన్నీ 'రాత్రి' పలకరించనుందట. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం "రాగిణి ఎంఎంఎస్-2". బోల్డ్ కంటెంట్ తో భయపెట్టే సన్నివేశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. బాలీవుడ్ లో రూ.100కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడీ చిత్రాన్ని 'రాత్రి' పేరుతో తెలుగు, తమిళ్ బాషల్లోకి తీసుకురానున్నారు.
భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. అనిత, పర్విన్దబాస్, సత్య మృదుల్, కరణ్ దలూజా ప్రధాన పాత్రల్లో నటించారు. సన్నీ అందాల ఆరోబోత సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇపుడీ అందాలని నమ్ముకొనే సన్నీని 'రాత్రి'లో వదులుతున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









