భారత్ ఒక శక్తి : ప్రధాని మోదీ
- August 17, 2015
ప్రధాని నరేంద్రమోదీ అబుదాబిలోని మస్దర్ నగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడి పారిశ్రామికవేత్తలతో మోడీ సమావేశమయ్యారు. మోడీ మాట్లాడుతూ.. భారత్ కేవలం మార్కెట్ కాదు.. ఒక శక్తి అని తెలిపారు. భారత్లో అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలన్నారు. భారత్, యూఏఈ మధ్య చాలా విమాన సర్వీసులు ఉన్నా.. ఓ ప్రధాని రావడానికి 34 ఏళ్లు పట్టిందన్నారు.
--యం.వాసుదేవరావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!









