తెలంగాణలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమం...
- October 11, 2016
దసరా పర్వదినాన తెలంగాణలో కొత్త జిల్లాల ప్రాంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. మేడ్చల్ జిల్లాను తలసాని శ్రీనివాస్యాదవ్, యాదాద్రి జిల్లాను హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భద్రాద్రి(కొత్తగూడెం)జిల్లాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆసిఫాబాద్ జిల్లాను మంత్రి జోగు రామన్న, కామారెడ్డి జిల్లాను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి జిల్లాను మంత్రి ఈటల రాజేందర్, మహబూబాబాద్ జిల్లాను మంత్రి చందూలాల్, సిరిసిల్ల జిల్లాను మంత్రి కేటీఆర్, వికారాబాద్ జిల్లాను మంత్రి మహేందర్రెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాను మంత్రి జూపల్లి కృష్ణారావు, జనగామ జిల్లాను మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, మంచిర్యాల జిల్లాను మంత్రి పద్మారావు, నిర్మల్ జిల్లాను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









