ఆత్మాహుతి దాడిలో 46 మంది మృతి ...
- October 15, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో షియా ముస్లింలతో రద్దీగా వున్న ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఆత్మాహుతి దాడిలో 46 మంది మరణించారని, మరో 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 7వ శతాబ్దం నాటి మహ్మద్ ప్రవక్త మనుమడు హుస్సేన్ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన షియాలు ప్రార్థనలు చేస్తున్న సమయంలో పేలుడు పదార్థాలతో నింపిన కారులో దూసుకు వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడొకరు ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు చెప్పారు. ఇటీవల మరణించిన స్థానిక నేతకు సంతాపం తెలిపేందుకు కొందరు ప్రజలు అక్కడికి వచ్చినట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









