ఐఎస్కు చెందిన తక్ఫిరి ఉగ్రవాదులపై ఈజిప్టు సైన్యం దాడి
- October 17, 2016
ఈజిప్టులో ఐఎస్కు చెందిన తక్ఫిరి ఉగ్రవాదులపై సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. 16 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి 18 మందిని మట్టుబెట్టింది.ఇరాక్లోని బాగ్దాద్లో ఆర్మీ చెక్పాయింట్ లక్ష్యంగా కారుబాంబు పేలుడు చోటుచేసుకొని 10 మంది మృతి చెందారు. కాగా పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు తెహరీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









