కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ 84 ఏట మృతి
- October 23, 2016
దోహా: 84 సంవత్సరాల కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ మరణించినట్లు ఖతార్ యొక్క ఏమైరి న్యాయస్థానం ప్రకటించింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఖ్టారి జెండాలను సగం ఎత్తులో ఎగురవేయాలని సూచిస్తూ మూడు రోజుల పాటు అధికారిక సంతాప కాలంగా షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ప్రకటించారు. మరణించిన కతర్ మాజీ ఎమిర్ షేక్ ఖలీఫా బిన్ హమద్ అల్ థానీ తన కుమారుడైన షేక్ తమీమ్ కు 2013 లో అధికారం అప్పగించారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









