భారత ప్రభుత్వం ప్రకటించిన డ్యూటీ-ఫ్రీ తాయిలo!
- August 21, 2015
యు.ఏ.ఈ. లో ఉన్న 2.6 మిలియన్ల మందితో సహా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 30 మిలియన్ల ప్రవాసభారతీయులకు భారత ప్రభుత్వం తీపి తాయిలన్ని ప్రకటించింది! ప్రవాస భారతీయులు, విదేశ పర్యటన నుoడి తిరిగి వస్తున్న భారతీయులు మాత్రమే కాక ఇక్కడికి వస్తున్న విదేశీయులు కూడా అలవెన్సును రూ. 45,000 (ది. 2,530) కు పెంచింది. అంతేకాకుండా ధూవపత్రం లేకుండా వారు తమ వెంట తీసుకురాగలిగిన ద్రవ్య అవధిని రూ. 10,000/- నుండి రూ. 25,000/- కు పెంచింది. ఇంకా, సవరించిన నిబఃధనల ప్రకారం పురుషులు రూ. 50,000/- (ది. 2,800) విలువైన బంగారాన్ని, మహిళలు అంతకు తెండింతలు, అంటే రూ 1,00,000/- (ది 5,600) ల బంగారాన్ని నిరభ్యంతరంగా తెచ్చుకోవచ్చు!
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









