'ప్రేమభిక్ష' ఆడియో నవంబర్ లో...
- October 26, 2016
శ్రీ క్రియేషన్స్ బ్యానర్లో అనిల్, శృతిలయ హీరో హీరోయిన్లుగా, ఎం.ఎన్.బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా ఆర్.కె.గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కర్ణాటక రాష్ట్రంలోని కోలార్లో శరవేగంగా జరుపుకుంటోంది.ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యధార్థ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారుచేశారని, సగానికిపైగా టాకీపార్ట్ పూర్తయిన ఈ చిత్రంయొక్క పూర్తి టాకీ ఈనెల 25 వరకు కోలార్లో జరుగుతున్న షెడ్యూల్తో కంప్లీట్ అవుతుందని అన్నారు. దర్శకుడు ఆర్.కె.గాంధీ మాట్లాడుతూ, సుమన్ పాత్ర హైలెట్గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో నవంబర్ ప్రథమార్థంలో ఆవిష్కరిస్తామని అన్నా
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









