సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోతున్న మూవీకి 150 కోట్ల బడ్జెట్...
- November 07, 2016
'బాహుబలి' మూవీతో ప్రభాస్కి ఆలిండియా అంతా క్రేజ్ వచ్చింది. బాలీవుడ్లో కూడా ప్రభాస్తో డైరెక్ట్ మూవీ చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపిస్తున్నారు. ఆ మూవీతో ప్రభాస్ మార్కెట్ కూడా పెరిగింది. టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్లో కూడా ప్రభాస్కి మర్కెట్ క్రియేట్ అయ్యింది. అందుకే.. 'బాహుబలి-2' తరువాత సుజిత్ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోతున్న మూవీకి 150 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. 'మిర్చి' లాంటి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది.ఈ మూవీ కోసం దుబాయ్లో ఓ ఛేజింగ్ ఫైట్ డిజైన్ చేసాడట డైరెక్టర్ సుజిత్.
అయితే.. ఆ ఒక్క ఛేజింగ్ ఫైట్కే దాదాపు 40 కోట్ల వరకూ ఖర్చుపెట్టడాని రెడీ అయ్యాడట ప్రభాస్. ఆ ఫైట్ కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్ను తీసుకొస్తారట. అయితే ఇదే హాలీవుడ్ టెక్నీషియన్ని రజనీకాంత్ 'రోబో-2' కోసం తీసుకురావాలనుకున్నాడట శంకర్.
కానీ.. అతని రెమ్యునరేషన్కు భయపడి వెనక్కుతగ్గాడట. కానీ.. ప్రభాస్ కోసం ఎంత ఖర్చు పెట్టి అయినా ఆ టెక్నీషియన్తోనే ఛేజింగ్ ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యారట ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









