పాకిస్థాన్ నుంచి తమ దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పిలిపించింది..
- November 08, 2016
పాకిస్థాన్ నుంచి తమ దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పిలిపించింది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో సేవలందిస్తున్న అధికారులు అనురాగ్సింగ్, విజయ్కుమార్ వర్మ, మాధవన్ నందకుమార్లు మంగళవారం స్వదేశానికి పయనమయ్యారు. మహమూద్ అక్తర్తోపాటు మరికొంతమంది పాక్ దౌత్యవేత్తలు.. భారత్లో గూఢచర్యానికి పాల్పడ్డట్లుగా గత నెలలో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పేర్లు బహిర్గతం కావడంతో పాక్ వారిని వెనక్కిపిలిపించింది. ఇటు ప్రతీకార చర్యగా ఎనిమిది మంది భారత దౌత్యవేత్తలపై కూడా గూఢచర్య, ఉగ్రవాద సంబంధ ఆరోపణలు మోపుతూ పాక్ వివరాలు వెల్లడించింది. దీంతో భారత్ కూడా తమ దౌత్యవేత్తలను వెనక్కిరప్పించేందుకు చర్యలు తీసుకుంది.
మరో ఐదుగురు అధికారులు వాఘా సరిహద్దు ద్వారా రహదారి మార్గంలో భారత్కు రానున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









