డ్రగ్ స్మగ్లర్స్కి 10 ఏళ్ళ జైలు
- November 11, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఇద్దరు వలసదారులైన పురుషులకు 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. దాంతోపాటుగా 200,000 ఖతారీ రియాల్స్ని జరీమానా విధించింది. ఈ ఇద్దరు నిందితులు అక్రమంగా డ్రగ్స్ని సరఫరా చేసేందుకు యత్నించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరో వ్యక్తికి ఏడాది జైలుతోపాటు 10 ఏళ్ళ జైలు శిక్షను విధించింది. డ్రగ్స్ సేవించిన ఆరోపణలు ఆ వ్యక్తిపై ఉన్నాయి. ఓ మెయిడ్ తనకు ఓ అపరిచిత వ్యక్తి, తన చేతిలో ఓ బ్యాగ్ పెట్టి ఓ చోట ఇవ్వాల్సిందిగా కోరాడనీ, అయితే తాను అందుకు అంగీకరించలేదని తన యజమాని సన్నిహితుడితో చెప్పడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి, నిందితుల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు, రిప్రెజెంటేటివ్కి 15,000 రియాల్స్ని ఆఫర్ చేశాడు బ్యాగ్ని తరలించేందుకోసం. బ్యాగ్లో కిలో బరువైన నిషేధిత డ్రగ్ మురిజువానాని పోలీసులు కనుగొన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







