రద్దయిన నోట్లను 24 వరకూ అనుమతించాలని నిర్ణయించిన ఇండియన్ రైల్వేస్
- November 14, 2016
పెద్ద నోట్ల రద్దుపై ఇండియన్ రైల్వేస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రద్దయిన ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లను ఈ నెల 24 వరకూ అనుమతించాలని నిర్ణయించింది. రిజర్వేషన్లు, టికెట్ల బుకింగ్, రైల్వే క్యాటరింగ్ సర్వీసులకు పాత నోట్లను ఈ నెల 24వరకూ అనుమతించనున్నారు. వాస్తవానికి టికెట్ల కొనుగోలుకు పాత నోట్లను నేటి అర్ధరాత్రి వరకూ అనుమతిస్తూ గతంలోనే నిర్ణయించారు. అయితే తాజాగా ఈ నెల 24 వరకూ దీన్ని పొడిగించారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









