బహ్రైన్ కార్రానాలో నిన్న రాత్రి బాంబు పేలుడు- ఒక రక్షక భటుడి మృతి
- August 28, 2015
గత రాత్రి సుమారు 10.20 కి జరిగిన తీవ్రవాద బాంబు దాడిలో ఒక పోలీసు మృతి చెందగా, ఒక బహ్రైన్ పౌరుడు, అతని భార్య, వొక చిన్నారి గాయపడ్డారని ఆంతరంగిక శాఖ ప్రకటించింది. ఇక్కడి సార్ మరియు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెల్లోని ప్రజలు, తాము రెండు ప్రేలుడు శబ్దాలు విన్నామని తెలిపారు. ఈ దాడికి ఉపయోగించబడిన పదార్ధం, జులై 25 న దేశంలోకి ఆక్రమరవాణ చేయప్రయత్నించి, పట్టుబడిన విస్ఫోటక పదార్ధాలను పోలి ఉన్నాయని అధికారులు తెలిపారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రత్నిది,బహ్రైన్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







