వర్మ కు జరిమానా విధించిన కోర్టు
- August 31, 2015
దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఢిల్లీ హైకోర్టు రూ. పది లక్షల జరిమాన విధించింది. 2007 సంవత్సరంలో వర్మ 'ఆగ్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించాడు. 1975లో హిందీలో విజయం సాధించిన 'షో'లే చిత్రానికి ఇది రీమెక్. ఒరిజినల్ సినిమాలో సన్నివేశాలు..పాత్రలు..నేపథ్య సంగీతాన్ని కాపీ చేశారని 'షో'లే నిర్మాత మనవడు సచ్చా సిప్పి కాపీరైట్ కింద వర్మపై గతంలో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వర్మతో పాటు 'ఆగ్' సినిమా నిర్మాతలు ఆర్ జీవి ప్రొడక్షన్ ప్రై.లి., వర్మ కార్పొరేషన్ లిమిటెడ్, మధు వర్మ కూడా కేసులో దోషులుగా ఉన్నారు. అయితే 2007 ఆగస్టు 31న రిలీజ్ కాగా 2015 లో అదే రోజు ఈ సినిమాపై కాపీరైట్ విషయంలో తీర్పు వెలువడడం గమనార్హం.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







