వర్మ కు జరిమానా విధించిన కోర్టు
- August 31, 2015
దర్శకుడు రాం గోపాల్ వర్మకు ఢిల్లీ హైకోర్టు రూ. పది లక్షల జరిమాన విధించింది. 2007 సంవత్సరంలో వర్మ 'ఆగ్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మించాడు. 1975లో హిందీలో విజయం సాధించిన 'షో'లే చిత్రానికి ఇది రీమెక్. ఒరిజినల్ సినిమాలో సన్నివేశాలు..పాత్రలు..నేపథ్య సంగీతాన్ని కాపీ చేశారని 'షో'లే నిర్మాత మనవడు సచ్చా సిప్పి కాపీరైట్ కింద వర్మపై గతంలో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వర్మతో పాటు 'ఆగ్' సినిమా నిర్మాతలు ఆర్ జీవి ప్రొడక్షన్ ప్రై.లి., వర్మ కార్పొరేషన్ లిమిటెడ్, మధు వర్మ కూడా కేసులో దోషులుగా ఉన్నారు. అయితే 2007 ఆగస్టు 31న రిలీజ్ కాగా 2015 లో అదే రోజు ఈ సినిమాపై కాపీరైట్ విషయంలో తీర్పు వెలువడడం గమనార్హం.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







