ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద బాంబు కలకలం
- November 28, 2016
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద బాంబు కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో రోక్సాస్ బూల్వార్డ్ రోడ్డులోని దౌత్య కార్యాయలం వద్ద వీధిని శుభ్రం చేస్తున్న వ్యక్తి చెత్తడబ్బాలో ఓ ఫోన్కి నలుపు, ఎరుపు వైర్లు చుట్టి ఉన్న వస్తువును గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకుని ఆ రహదారిని సుమారు గంటపాటు మూసివేశారు. బాంబు స్వా్కడ్ సాయంతో దానిని నిర్వీర్యం చేశారు. దీంతో అంతా వూపిరిపీల్చుకున్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









