ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద బాంబు కలకలం

- November 28, 2016 , by Maagulf
ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద బాంబు కలకలం

ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద బాంబు కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో రోక్సాస్‌ బూల్‌వార్డ్‌ రోడ్డులోని దౌత్య కార్యాయలం వద్ద వీధిని శుభ్రం చేస్తున్న వ్యక్తి చెత్తడబ్బాలో ఓ ఫోన్‌కి నలుపు, ఎరుపు వైర్లు చుట్టి ఉన్న వస్తువును గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకుని ఆ రహదారిని సుమారు గంటపాటు మూసివేశారు. బాంబు స్వా్కడ్‌ సాయంతో దానిని నిర్వీర్యం చేశారు. దీంతో అంతా వూపిరిపీల్చుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com