10 గ్రాముల పసిడి రూ.28,800....
- December 06, 2016
బంగారం ధర పతనం కొనసాగుతోంది. ఇటీవలే ఆర్నెల్ల కనిష్ఠానికి చేరిన బంగారం మరోసారి నేల చూపులు చూసింది. మంగళవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.250 తగ్గి రూ.28,800 పలికింది. ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడం, నగదు కొరత బంగారం ధర తగ్గడానికి కారణమయ్యాయని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
వెండి ధర కూడా రూ.100 తగ్గింది. ట్రేడింగ్లో కిలో వెండి రూ.41,100 పలికింది. పరిశ్రమ వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గడం వెండి ధర తగ్గుదలకు కారణమైంది. .
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









