నానక్రామ్ గూడలో కుప్పకూలిన భవనం
- December 08, 2016నాసిరకమైన నిర్మాణం వల్లే భవనం కూలిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మిస్తున్నారని చెప్పారు. నానక్రామ్ గూడలో కుప్పకూలిన భవనాన్ని కేటీఆర్ పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు మంత్రి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. సాయంత్రానికి సహాయ చర్యలు పూర్తవుతాయన్న కేటీఆర్..ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు