రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు
- September 03, 2015
రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సికార్ జిల్లాకి 2 కి.మీల దూరంలో ఉన్న శ్రీమధోపూర్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంప లేఖినిపై తీవ్రత 4.1గా నమోదైంది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. పష్టం వివరాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







