రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు
- September 03, 2015
రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. సికార్ జిల్లాకి 2 కి.మీల దూరంలో ఉన్న శ్రీమధోపూర్ ప్రాంతంలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంప లేఖినిపై తీవ్రత 4.1గా నమోదైంది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. పష్టం వివరాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









