స్వదేశానికి: అనారోగ్యంతో మధ్యలో దిగిన భారత వలసదారుడు
- December 13, 2016
మనామా: రియాద్ నుంచి ముంబైకి వెళుతున్న ఓ భారతీయ వలసదారుడు, అనారోగ్యంతో బాధపడుతుండడంతో బహ్రెయిన్లో అతనికి వైద్య చికిత్స అందించారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్లో వెళుతుండగా అతనికి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో, బహ్రెయిన్లో దించివేసి, వైద్య చికిత్స అందించడం జరిగింది. బాధితుడు కోలుకోవడంతో, తిరిగి అతని కేరళలోని సొంత ప్రాంతానికి తరలించారు. 51 ఏళ్ళ దేవరాజన్కి ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా బహ్రెయిన్ నుంచి సరాసరి కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించినట్లు ఓ సామాజిక కార్యకర్త చెప్పారు. పెరాలసిస్తో బాధపడ్తున్న ఆ వ్యక్తి ఇండియాకి చేరుకోగానే, అట్నుంచటు ఆసుపత్రికి తరలిస్తారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









