పెరల్ హార్బర్ను సందర్శించనున్న జపాన్ ప్రధాని..
- December 26, 2016
జపాన్ ప్రధాని షింజో అబే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి పెరల్ హార్బర్ను సందర్శించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్పై జపాన్ దాడిని అతిపెద్ద మలుపుగా పేర్కొంటారు. ఈ ఘటనతో అమెరికా 2300 సైనికులను నష్టపోయింది. దీంతో అమెరికా యుద్ధ రంగంలోకి దిగి జపాన్పై అణుదాడి చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అబే పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సందర్శనలో భాగంగా అబే మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు కానీ ఎటువంటి క్షమాపణలు చెప్పరని జపాన్ అధికార వర్గాలు తెలిపాయి. అనంతరం హవాయిలోని జరిగే సమావేశంలో ఒబామాతో కలిసి పాల్గొంటారు. పెరల్ హార్బర్ ఘటన జరిగి 75 సంవత్సరాలు పూర్తైన తర్వాత మూడు వారాలకు అబే అమెరికాను సందర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









