టెక్ మహీంద్రా జాయింట్ వెంచర్ సౌదీలో.....
- January 04, 2017
ముంబై : టెక్ మహీంద్రా.. సౌదీ అరేబియాకు చెందిన అల్ ఫోజాన్ గ్రూప్తో జట్టుకట్టింది. మెజారిటీ వాటాలు తన చేతిలోనే ఉంచుకుంటూ టెక్ మహీంద్రా అరేబియా పేరు మీద ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. సౌదీలో ఇప్పటికే 30 మంది కస్టమర్లను కలిగి ఉన్న టెక్ మహీంద్రా ఈ జాయింట్ వెంచర్ ద్వారా ఆ దేశంలో మరిన్ని వ్యాపారావకాశాల కోసం అన్వేషిస్తుందని తెలిపారు.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









