ఆర్థిక కష్టాలు మళ్లీ ఎయిరిండియాకు....

- January 04, 2017 , by Maagulf
ఆర్థిక కష్టాలు మళ్లీ ఎయిరిండియాకు....

 దిల్లీ: ఎయిరిండియా మళ్లీ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. కొంతమంది సిబ్బందికి డిసెంబరు వేతనాలు ఆలస్యం అయ్యే స్థితి ఏర్పడింది. నిర్వహణ మూలధన రుణం కోసం కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది.

గత దశాబ్దిలో తొలిసారిగా 2015-16లోనే రూ.105 కోట్ల నిర్వహణ లాభాన్ని ఎయిరిండియా నమోదు చేసిన సంగత విదితమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో పరిశీలిస్తే, పోగుపడిన నష్టాలు రూ.700 కోట్లకు చేరాయి.

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com