కార్న్మీల్ ఇడ్లీ....
- January 08, 2017
కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి, పుల్లటి పెరుగు - ఒక్కోటి రెండు కప్పులు, క్యారెట్ (తురుము) - ఒకటి, కొత్తిమీర (తరుగు)- గుప్పెడు, కరివేపాకు (సన్నగా తరిగి) - ఒక రెమ్మ, నూనె - రెండు టేబుల్ స్పూన్లు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశెనగపప్పు - ఒక్కో టీస్పూన్, బేకింగ్సోడా - చిటికెడు.
తయారీ విధానం: తాలింపు గిన్నెలో నూనె వేసి అది వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చి శెనగపప్పులు వేసి వేగించాలి. ఇందులోనే మొక్కజొన్న పిండి కలిపి కొన్ని నిమిషాలు వేగించాలి. (టైంలేకపోతే మొక్కజొన్న పిండి వేగించకుండా వాడుకోవచ్చు.) స్టవ్ ఆపేసి క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి పావుగంట పక్కన పెట్టాలి. ఆ తరువాత నీళ్లు పోసి బేకింగ్ సోడా వేసి ఇడ్లీ పిండిలా కలిపి ఇడ్లీలు వేసుకోవాలి. కొబ్బరి లేదా పుదీనా చట్నీలతో వీటిని తినాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







