ఐఎస్సి దుబాయ్కి ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారం
- January 09, 2017
ఐఎస్సి అబుదాబీ, ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారానికి ఎంపికయ్యింది. ఇండియన్ కమ్యూనిటీకి ఈ సంస్థ అందిస్తునన్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందించనున్నారు. ఐఎస్సి అబుదాబీ ఛైర్మన్ యూసుఫ్ అలి ఎంఎ మాట్లాడుతూ, ఈ గౌరవం తమకు ప్రత్యేమైనదనీ, 2017వ సంవత్సరాన్ని ఐఎస్సి ఆబుదాబీ గోల్డెన్ ఇయర్గా భావిస్తామని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







