ప్రైసింగ్ స్కాండల్పై కొనసాగుతున్న విచారణ
- January 16, 2017
మనామా: నిర్ధారిత ధరలకన్నా అధిక ధరలకు వస్తువుల్ని విక్రయిస్తున్న ఓ షాపింగ్ ఔట్లెట్పై విచారణ కొనసాగుతున్నట్లు ప్రాసిక్యూటర్ మొహమ్మద్ అబ్దుల్లా చెప్పారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ డైరెక్టరేట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ అండ్ టూరిజం ఈ కేసుని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేసింది. విచారణలో షాపింగ్ ఔట్లెట్ అక్రమాలకు పాల్పడిందని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడ్తాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఆరోపణలు ఎదుర్కొంటున్న షాపింగ్ ఔట్లెట్ నిర్వాహకులకు సమన్లు పంపింది. బిల్లులు మరియు రిసీప్ట్లను అందజేయాల్సిందిగా ఈ సమన్లలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









